రేపే ఐపీఎల్‌ సీజన్‌ ..కొందరు ఉగ్రవాదులు మారువేశంలో రెక్కీ

MEDIA POWER
0


రేపు ఐపీఎల్‌-15 వ సీజన్‌ ప్రారంభం కానుంది.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్‌ బాంబ్‌ స్వ్కాడ్‌ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్ 2022కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు లేవని ముంబై పోలీసులు తెలిపారు.. మార్చి 26 నుంచి నగరంలో జరగనున్న IPL-2022 క్రికెట్ మ్యాచ్‌లకు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నట్లు.. ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు లేదా సమాచారం అందలేదని ముంబై పోలీసులు గురువారం వెల్లడించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">